దీని ప్రకారం, భారతీయ బ్యాంకులు పొరుగు దేశాల్లోని నివాసితులకు రూపాయిలలోనే రుణాలు ఇవ్వగలవు.
ఈ నిర్ణయం వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో రూపాయి వినియోగాన్ని పెంపొందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా డాలర్ ఆధిపత్యం కొంత వరకు తగ్గించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం అనేక దేశాలు డాలర్పై ఆధారపడి ఉన్నందున, రూపాయి బలోపేతం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రతిపాదనపై తుది నిర్ణయం త్వరలో వెల్లడవుతుందని RBI తెలిపింది.
0 Comments