ఈ ఒప్పందం ద్వారా భారతదేశం మరియు యూరప్ దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, సమాచార సాంకేతిక రంగాలకు ఇది అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ నుంచి యూరప్కు ఎగుమతులు పెరిగితే రైతులకు, చిన్న పరిశ్రమలకు పెద్ద ప్రయోజనం కలగనుంది. అదే సమయంలో యూరప్ దేశాల నుండి అధునాతన సాంకేతిక పరికరాలు, మెడికల్ ఎక్విప్మెంట్ లభించే అవకాశం ఉంది.
ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
0 Comments