ప్రజలు ఉద్యోగాలకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడం కష్టమైపోయింది. చాలామంది ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. కొన్ని కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు రాత్రంతా నిద్రలేక గడిపారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పంపింగ్ మిషన్లు పంపించినా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
ప్రజలు ప్రభుత్వం తరఫున శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ వర్షాకాలంలో ఇదే సమస్య వస్తుందని, తిరుపతి లాంటి యాత్రానగరానికి ఇది మంచిది కాదని స్థానికులు అభిప్రాయపడ్డారు.
0 Comments