ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థల చేయి ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్లో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. దాడికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు సైన్యం శోధన చర్యలు ప్రారంభించింది.
పౌరుల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ఉగ్రవాద దాడులు ఆగడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments